నిన్న అకాల వర్షం పడటంతో పంట ఉత్పత్తులు ఆరేసుకున్న రైతులు పాపం ఉరుకులు పరుగులు తీసి వీలైనంత కాపాడుకోవడానికి ప్రయత్నించారు.
భూములు ఎందుకు ఇవ్వాలి?
అమరావతిలో రాజధాని లేనప్పుడు అనంతపురం – అమరావతి ఎక్సప్రెస్ హైవే కు భూములు ఎందుకని కమ్మవారిపాలెం రైతులు అధికారులకు ఎదురు తిరిగారు.
ప్లాస్టిక్ నిషేధం ఏమయినట్టు
ప్లాస్టిక్ నిషేధం అసలు పట్టినట్టు లేదు మన అధికారులకు. పట్టణంలో టన్నుల కొద్ది చెత్త రోడ్ల ప్రక్కన ప్రోగేసి రోజూ నిప్పు అంటించి అధికారులు కాలుష్యాన్ని పెంచుతున్నారు.
స్వతంత్ర మైదానము
Picture Courtesy : Anand Babu Rajamanuri
పైన చిత్రం పూర్వ కాలంలో మన పట్టణం మధ్యలో వున్న స్వతంత్ర మైదానము దగ్గర స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నపుడు తీసింది. ఒక వైపు పెద్ద రధంను కూడా చూడవచ్చు.
Purushothama Patnam history e-book released
Purushothama Patnam history e-book released. The history never ends and we want to keep up to date. This is an initial draft version.
If anyone has any concerns or feedback, you can provide a feedback to vidadala@yahoo.com
You can download the Purushothama Patnam history e-book from the below link: